హైదరాబాద్,జనవరి 5; ప్రముఖ సినీ మాటల రచయిత గణేశ్పాత్రో(69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1945 జూన్ 22న విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆయన జన్మించారు. 1965లో సినీ రచయితగా తన కెరీర్ను ప్రారంభించారు. రుద్రవీణ, మరో చరిత్ర, ఇది కథకాదు, మయూరి, సీతరామయ్యగారి మనవరాలు, మాపల్లెలో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, నిర్ణయం తదితర చిత్రాలకు మాటలు అందించారు. మాటల రచయితగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆయన చివరి చిత్రం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment