Thursday, January 1, 2015

ఎగ్జిబిషన్ సందడి మొదలు


హైదరాబాద్‌, జనవరి 1 : నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో 75వ నుమాయిష్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌ స్థలాన్ని సొసైటీకి అందజేస్తామని  ప్రకటించారు. ఢిల్లీలో ప్రగతి మైదాన్‌ కంటే గొప్పగా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ను రూపొందించుకుందామని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో సిగ్నల్‌ ఫ్రీ చౌరస్తాలకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. త్వరలో జంటనగరాల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్‌ వెల్లడించారు. 45 రోజుల పాటు  ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...