Wednesday, December 24, 2014

మరో ఇద్దరు భారత రత్నాలు... వాజ్ పేయి,మదన్ మోహన్ మాలవ్య ...




న్యూఢిల్లీ ,డిసెంబర్ 24;  మాజీ ప్రధాని  అటల్ బిహారీ వాజ్ పేయికి , ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు , విద్యావేత్త పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు  అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' ను కేంద్రం ప్రకటించింది . ఇందుకు కేంద్ర కేబినెట్ బుధవారం  వీరిద్దరికి ఆమోదం తెలిసింది. గురువారం  ఈ ఇద్దరు నేతల పుట్టినరోజు కావటం గమనార్హం. మాలవ్య స్వాతంత్య్ర సమర యోధుడే గాక కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు.  


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...