హైదరాబాద్ ,నవంబర్ 18; నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలను ఎంపీ కల్వకుంట్ల కవిత దత్తత తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు సంసద్ గ్రామ్ యోజన పథకం కింద తాను తన నియోజకవర్గంలోని కందకుర్తి, మాణిక్ బండార్, జగిత్యాల గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. రానున్న రైల్వే బడ్జెట్లో నిజామాబాద్-పెద్దపల్లి రైల్వే లైన్ కోసం అధిక నిధులు మంజూరు చేయించుకుంటామని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment