న్యూఢిల్లీ,నవంబర్ 9; ప్రధాని మోడీ తన మంత్రివర్గ విస్తరణలో విభిన్న రంగాలకు చెందిన ముగ్గురికి స్థానం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.క్రీడారంగానికి చెందిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్… సినీ గాయకుడు బాబుల్ సుప్రియో… సామాజిక కార్యకర్త, సాధువు అయిన సాధ్వీ నిరంజన్ జ్యోతి మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
వీరిలో రాజ్యవర్ధన్ పేరు ముందునుంచే వినిపించినా మిగతా ఇద్దరి పేర్లూ మాత్రం ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. షూటర్ గా పేరున్న రాజ్యవర్దన్ రాజస్థాన్ లోని జయపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. మరోవైపు బెంగాలీ, హిందీ సినీ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక సాధువైన సాధ్వి నిరంజన్ జ్యోతి ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి గెలిచారు.
వీరిలో రాజ్యవర్ధన్ పేరు ముందునుంచే వినిపించినా మిగతా ఇద్దరి పేర్లూ మాత్రం ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. షూటర్ గా పేరున్న రాజ్యవర్దన్ రాజస్థాన్ లోని జయపూర్ రూరల్ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచారు. మరోవైపు బెంగాలీ, హిందీ సినీ గాయకుడు బాబుల్ సుప్రియో పశ్చిమబెంగాల్ లోని అసన్ సోల్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక సాధువైన సాధ్వి నిరంజన్ జ్యోతి ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ నుంచి గెలిచారు.
No comments:
Post a Comment