ఛత్తీస్గడ్, నవంబర్ 3 : చత్తీస్గడ్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఆ రాష్ల్ర సీఎం రమణ్సింగ్తో సమావేశం అయ్యారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యుత్ సరఫరాపై ఇరు రాషా్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు రాషా్ట్రల ముఖ్యమంత్రులు రమణ్సింగ్, కేసీఆర్ల సమక్షంలో ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి ఛత్తీస్గడ్ సీఎం రమణ్సింగ్ అంగీకారం తెలిపినట్లుగా తెలియవచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment