Monday, November 3, 2014

ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణ విద్యుత్ ఒప్పందం

ఛత్తీస్‌గడ్‌, నవంబర్‌ 3 : చత్తీస్‌గడ్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సోమవారం ఆ రాష్ల్ర సీఎం రమణ్‌సింగ్‌తో సమావేశం అయ్యారు. వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యుత్‌ సరఫరాపై ఇరు రాషా్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు రాషా్ట్రల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్‌, కేసీఆర్‌ల సమక్షంలో ఉన్నతాధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఇవ్వడానికి ఛత్తీస్‌గడ్‌ సీఎం రమణ్‌సింగ్‌ అంగీకారం తెలిపినట్లుగా తెలియవచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...