Wednesday, October 8, 2014

తొలి వన్డే లో వెస్టిండీస్‌ విజయం


 కొచి, అక్టోబర్ 8; భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన  తొలి వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. 321 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 197 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...