విజయవాడ,అక్టోబర్ 20; తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతుప్ప గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాదంలో 11 మంది మృతిచెందగా ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఐదుగురికి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులలొ 9 మంది మహిళలు ఉన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం అనుమతులు లేకుండా నడిపే బాణసంచా కేంద్రాలు మూసివేయాలని, రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ. 2 లక్ష ల పరిహారం ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment