Monday, October 20, 2014

ఆళ్ళగడ్డ పోటికి తెదాపా దూరం ...

కర్నూలు, అక్టోబర్ 20; వైసీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక లో తమ అభ్యర్ధిని నిలబెట్టడం లేదని తెలుగుదేశం ప్రకటించింది . ఈ స్థానం నుంచి శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ తరఫున బరిలో నిలిచారు. వైసీపీకి చెందిన మైసూరారెడ్డి తదితరులు తమను కలసి ఆళ్ళగడ్డలో అభ్యర్థిని పోటీకి నిలపరాదని అభ్యర్థించారని, అందుకే అక్కడి నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించామని తెదాపా తెలిపింది 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...