Wednesday, September 24, 2014

ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉపసంఘం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, పల్లె రఘునాథ్‌రెడ్డి, రావెల కిషోర్‌బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మున్సిపల్‌, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్‌ కార్యదర్శులను కూడా  కమిటిలో చేర్చారు . 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...