హైదరాబాద్, సెప్టెంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ రాజధాని భూసేకరణకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, పల్లె రఘునాథ్రెడ్డి, రావెల కిషోర్బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీలో మున్సిపల్, రెవెన్యూ, ఆర్థిక, ఇరిగేషన్ కార్యదర్శులను కూడా కమిటిలో చేర్చారు .
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment