Tuesday, September 16, 2014

నందిగామలో టీడీపీ ఘన విజయం...


విజయవాడ, సెప్టెంబర్‌ 16 : కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బాబూరావుపై 74,827 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 1,84,708 ఓట్లు కాగా 1,27,434 ఓట్లు పోలయ్యాయి.  టీడీపీకి 99,748 ఓట్లు, కాంగ్రెస్‌కు 24,921 ఓట్లతో డిపాజిట్‌ దక్కించుకుంది. నందిగామలో నోటాకు 11,77 ఓట్లు పోలైయ్యాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...