వాషింగ్టన్, జూన్ 24: అమెరికాలో మళ్లీ కాల్పులు సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి మియామీలోని లిబర్టీ సిటీలో జరిగిన కాల్పుల దుర్గటనలో ఇద్దరు వ్యక్తులు మరణించచిగా మరో నలుగురు గాయపడ్డారు. కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి జాక్సన్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వివరాలు ఇంకా అందాల్సివుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment