Tuesday, June 24, 2014

మియామిలో కాల్పులు:ఇద్దరి మృతి

వాషింగ్టన్, జూన్ 24:  అమెరికాలో మళ్లీ కాల్పులు సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి  మియామీలోని లిబర్టీ సిటీలో  జరిగిన కాల్పుల దుర్గటనలో ఇద్దరు వ్యక్తులు మరణించచిగా మరో నలుగురు గాయపడ్డారు.  కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి జాక్సన్ మెమోరియల్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో మరణించారు.  వివరాలు ఇంకా అందాల్సివుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...