Wednesday, June 25, 2014

ఏపీలో రుణమాఫీకి ఆధార్ లింక్...

హైదరాబాద్, జూన్ 25:   ఏపీలో రైతుల రుణమాఫీకి  ఆధార్ ను లింక్ చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు. రుణం మాఫీ చేయాలంటే లబ్ధిదారుడు ఆధార్ కార్డును చూపాలని ప్పుల్లారావు చెప్పారు. చాలామంది నకిలీ పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆ విధంగా రుణం పొందినవారిని నియంత్రించేందుకే ఆధార్‌ ఆలోచన అని మంత్రి చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...