హైదరాబాద్, జూన్ 25: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ నెల 30న ఉదయం 9.49 గంటలకు ప్రయోగించేందుకు పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ను సిద్ధం చేసినట్లు ఆ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో 27వ ప్రయోగమైన పీఎస్ఎల్వీ-సీ23 రాకెట్ను ఇస్రో వాణిజ్యపరంగా వినియోగిస్తోందన్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన 714 కిలోల స్పాట్-7 ఉపగ్రహంతో పాటు జర్మనీకి చెందిన 14 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన ఎన్ఎల్ఎస్7.1, ఎన్ఎల్ఎస్-7.2 (15 కిలోల చొప్పున బరువు కలిగిన) ఉపగ్రహాలను, సింగపూర్ దేశానికి చెందిన 7 కిలోల వెలాక్స్-1 ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment