హైదరాబాద్,జూన్ 18: ఇరాక్లో చిక్కుకున్న తెలంగాణ పౌరుల రక్షణకు సచివాలయంలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేశామని ప్రత్యేక కార్యదర్శి రమణారెడ్డి తెలిపారు. 040-2322 0603తో పాటు మొబైల్: 94408 54433 నంబర్లతో ఫోన్లు ఏర్పాటు చేశారు. అలాగే సొ_న్రి@తెలంగన.గొవ్.ఇన్ అనే ఈ మెయిల్ ఐడీని ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా ఇరాక్లోని భారత రాయబార కార్యాలయంలో మొబైల్ నంబర్లు 00964 770 444 4899; 00964 770 484 3247 కూడా అందుబాటులో ఉంటాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment