Sunday, April 6, 2014

టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారు...

బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు
సీమాంధ్రలో 5 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలు... 
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. బీజేపీకి సీమాంధ్రలో 5 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు..., తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  అధికారికంగా ప్రకటన చేశారు.  ఒకటి రెండు రోజుల్లో నియోజక వర్గాలు కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...