బీజేపీకి తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు
సీమాంధ్రలో 5 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలు...
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. బీజేపీకి సీమాంధ్రలో 5 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు..., తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఒకటి రెండు రోజుల్లో నియోజక వర్గాలు కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
సీమాంధ్రలో 5 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలు...
హైదరాబాద్, ఏప్రిల్ 6 : టీడీపీ, బీజేపీ మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారైంది. బీజేపీకి సీమాంధ్రలో 5 పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు..., తెలంగాణలో 8 ఎంపీ, 47 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఒకటి రెండు రోజుల్లో నియోజక వర్గాలు కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. టీడీపీ దేశ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment