శ్రీహరికోట , ఏప్రిల్ 4 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ 24 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం సాయంత్రం 5.14 గంటలకు షార్ నుంచి పీఎస్ఎల్వీ-సీ24 రాకెట్ నిప్పులు చిముమతూ నింగిలోకి దూసుకువెళ్ళింది. స్వదేశీ నేవిగేషన్కు సంబంధించిన రెండో ఉపగ్రహం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఈ రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగుళూరులోని శాటిలైట్ సెంటర్లో రూపొందించిన ఈ ఉపగ్రహం ద్వారా స్వదేశీ గి.ఎస్.టి. అభివృద్ధికి వీలవుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ ఏడు ఉపగ్రహాల వ్యవస్థ అని, ఈ ఏడాదిలో జూన్ తర్వాత మరో రెండు నేవిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment