Friday, February 21, 2014

రోమింగ్ దౌర్భాగ్యం కూడా..

హైదరాబాద్,ఫిబ్రవరి 21:
రాష్ట్ర విభజన జరుగుతున్నందున తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాల మధ్య ఫోన్‌కాల్స్‌కు రోమింగ్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ మేనేజర్ కార్యాలయం ఇక తెలంగాణ పరిధిలోని పది జిల్లాలకు సేవలు అందిస్తుందని,  సీమాంధ్రులు తెలంగాణకు వెళితే రోమింగ్ చార్జీలు పడతాయని బీఎస్ఎన్ఎల్ వర్గాలు  పేర్కొన్నాయి.   సీమాంధ్ర రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ 13 జిల్లాలకు ఒక బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ నియమితులవుతారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...