Friday, August 23, 2013

విజయమ్మ దీక్ష భగ్నం-ఆస్పత్రికి తరలింపు

గుంటూరు,ఆగస్టు 23 :  సమన్యాయం చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఐదు రోజులుగా  ఇచేస్తున్న సమర దీక్షను  శుక్రవారం  అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆమె ను ఆస్పత్రికి తరలించారు.  గత నాలుగు రోజులుగా మంచినీళ్ల మీదే ఉండటంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించినట్లు విజయమ్మకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చెప్పారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...