భువనేశ్వర్, ఆగస్టు 25: సుప్రసిద్ధ క్లాసికల్ సింగర్ పండిట్ రఘునాథ్ పాణిగ్రహి తన 79వ ఏట ఆదివారం నాడు ఇక్కడ కన్ను మూశారు. కోరాపుట్ జిల్లాలోని గుణుపూర్ లో 1934 ఆగస్టు 10న జన్మించిన రఘునాథ్ పాణిగ్రహి ఇలవేలుపు సినిమాలో "చల్లని రాజా ఓ చందమామా" పాట ద్వారా తెలుగు వారికి సుపరిచితుడు. ఒరియా, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అనేక పాటలు పాడారు. జయదేవుని ' గీతగోవిందం ' సంస్కృత రచనకు తనదైన శైలిలో గళ భాష్యం అందించారు. ఆయన భార్య సంజుక్త ఒడిస్సీ నృత్య కళాకారిణి 1997లో మరణించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment