పోర్ట్ ఆఫ్ స్పెయిన్ , జులై 9: ముక్కోణపు సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా వాయిదా పడటంతో మ్యాచ్ ను సోమవారం కొనసాగించారు. 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఆటను కొనసాగించిన శ్రీలంక జట్టు 41 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అయితే వెస్టిండీస్ విజయలక్ష్యాన్ని 41 ఓవర్లలో 230 పరుగులుగా నిర్ణయించారు. 230 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 41 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులే చేసింది. శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించిన సంగక్కరకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment