Wednesday, July 10, 2013

జెడ్డా విమానానికి సాంకేతిక లోపం

హైదరాబాద్, జులై 10:   శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి జెడ్డా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో బుధవారం తెల్లవారుజామున సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపివేశారు. దీంతో జెడ్డా వెళ్లవలసిన110 మంది ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.  విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...