Tuesday, July 23, 2013

సాయంత్రానికి ' తొలి ' పంచాయతీ తీర్పు...

హైదరాబాద్, జులై 23: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మంగళవారం  మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చెపట్టారు.  మంగ్ళవారం సాయంత్రానికి పలితాలు ప్రకటించి  ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల వల్ల పోలింగ్ సిబ్బంది హాజరుకాలేని పరిస్థితి ఉండడంతో  పోలింగ్‌కు వీలుకాని గ్రామాల్లో రిజర్వ్ డే రోజు పోలింగ్ ఉంటుందని  ఎన్నికల సంఘం తెలిపింది. తొలివిడతలో 5,803 పంచాయతీల కు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 27న   రెండవ దశ, 31న మూడవ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...