హైదరాబాద్, జులై 23: పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చెపట్టారు. మంగ్ళవారం సాయంత్రానికి పలితాలు ప్రకటించి ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాల వల్ల పోలింగ్ సిబ్బంది హాజరుకాలేని పరిస్థితి ఉండడంతో పోలింగ్కు వీలుకాని గ్రామాల్లో రిజర్వ్ డే రోజు పోలింగ్ ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. తొలివిడతలో 5,803 పంచాయతీల కు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 27న రెండవ దశ, 31న మూడవ దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment