Sunday, July 7, 2013

గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్...ఆరుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర, జూలై 7 : మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గడ్చిరోలీలోని పేటపల్లి వద్ద మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన  సమాచారం పై  పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించడంతో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సంఘటనా ఘటనలో భారీగా ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలియవచ్చింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...