మహారాష్ట్ర, జూలై 7 : మహారాష్ట్రలోని గడ్చిరోలి వద్ద ఆదివారం తెల్లవారు జామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గడ్చిరోలీలోని పేటపల్లి వద్ద మావోయిస్టులు సమావేశమైనట్లు అందిన సమాచారం పై పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహించడంతో మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సంఘటనా ఘటనలో భారీగా ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలియవచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment