లండన్, జులై 6: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ అతికష్టం మీద గెలిచి ఫైనల్స్ కు చేరాడు. ఎనిమిదో సీడ్ డెల్ పొట్రో (అర్జెంటీనా)తో 4 గంటల 44 నిమిషాలపాటు హోరాహోరీ సమరంలో ఈ సెర్బియా స్టార్ జొకోవిచ్ 7-5, 4-6, 7-6 (7/2), 6-7 (6/8), 6-3 పై విజయం సాధించాడు. వింబుల్డన్ టోర్నమెంట్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన సెమీఫైనల్గా ఈ మ్యాచ్ నిలిచింది. డెల్ పొట్రోతో జరిగిన మ్యాచ్లో జొకోవిచ్కు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ఇద్దరూ బేస్లైన్ ఆటతీరుతో సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ అభిమానులను ఉద్వేగానికి గురి చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment