న్యూఢిల్లీ, జులై 24: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలకు అధిష్టానం నుండి మరోసారి పిలుపు వచ్చింది. దామోదర ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. బొత్స, కిరణ్లు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అదే రోజు కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 28న సిడబ్ల్యూసి సమావేశంలో జరిగే అజెండా ఖరారు పైన చర్చించనున్నారు. సిడబ్ల్యూసిలో తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాఐ కూస్తోంది. అన్నదమ్ములు విడిపోతానంటే ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తాడో అలాగే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఆలోచిస్తోందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్య కొసమెరుపు...
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment