Wednesday, July 3, 2013

విభజన అసాధ్యం...కిరణ్ మనోగతం...?

హైదరాబాద్, జులై 3: 'ఏమీ జరగదు- 'రాష్ట్ర విభజనఅంత సులువైన పని కాదు' ఇది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనోగతం. "రాష్ట్ర విభజన జరిగితే గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడున్న ఉద్యమాలకంటే తీవ్రమైన ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. జలాల పంపిణీ, సరిహద్దు సమస్య వంటి అనేకం తెరపైకి వస్తాయి. ఇవి అంత త్వరగా పరిష్కారం అయ్యేవి కావు'' అని  ఆయన కొందరు మంత్రుల వద్ద వ్యాఖానించినట్టు సమాచారం.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...