హైదరాబాద్, జులై 3: 'ఏమీ జరగదు- 'రాష్ట్ర విభజనఅంత సులువైన పని కాదు' ఇది అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మనోగతం. "రాష్ట్ర విభజన జరిగితే గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడున్న ఉద్యమాలకంటే తీవ్రమైన ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. జలాల పంపిణీ, సరిహద్దు సమస్య వంటి అనేకం తెరపైకి వస్తాయి. ఇవి అంత త్వరగా పరిష్కారం అయ్యేవి కావు'' అని ఆయన కొందరు మంత్రుల వద్ద వ్యాఖానించినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment