Friday, June 14, 2013

ఇండోనేషియా ఓపెన్ సెమీస్ లో సైనా

జకర్తా, జూన్ 14: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ మహిళల సింగిల్స్ చాంపియన్ టోర్నిలో భారత బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్పెయిన్ కు చెందిన కారోలినా మారిన్ పై 21-16,21-19 స్కోరుతో సైనా విజయం సాధించింది. కారోలినాతో మ్యాచ్ కేవలం 39 నిమిషాల్లో ముగిసింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...