న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: చిరంజీవి తనయుడు రాం చరణ్ తేజ హీరోగా బాలీవుడ్ కు పరిచయమవుతున్నజంజీర్ రీమేక్ సినిమా విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఆరు వారాలపాటు సినిమా విడుదలకు అంతరాయం కలిగింది. సినిమా హక్కుల విషయమై తమకు పూర్తిగా డబ్బు చెల్లించలేదని అమిత్ మెహ్రా సోదరులు కోర్టుకెక్కారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును అమిత్ సోదరులు ఆశ్రయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment