Thursday, April 25, 2013

యాక్సిస్ బ్యాంక్ లో ఘోర అగ్ని ప్రమాదం : నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

చెన్నై,ఏప్రిల్ 25: : తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్ బ్యాంక్ లో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యోగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా  ఉదయం 10 గంటలకు భవనంలోని మూడో అంతస్తులు మంటలు చెలరేగినట్లు సమాచారం.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 యాక్సిస్ బ్యాంక్ లో  ఘోర అగ్ని ప్రమాదం :  నలుగురు మహిళా ఉద్యోగులు మృతి

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...