న్యూఢిల్లీ, మార్చి 21 : మహిళలపై అత్యాచారాల నిరోధక బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. అత్యాచారం, యాసిడ్ దాడులు తదితర నేరాలకు మరణశిక్ష, బతికున్నంత వరకు జైలు శిక్ష వంటి కఠిన శిక్షలు ఇందులో పొందుపరిచారు. దేశ రాజధానిలో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం నేపథ్యంలో క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు-2013 పేరుతో ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment