హైదరాబాద్, మార్చి 21 : సడక్ బంద్ లో పాల్గొన్న కోదండరాం, శ్రీనివాస్గౌడ్, ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, జితేందర్రెడ్డిలపై మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 147, 148, 149, 348(3డి), పీపీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఏ-4గా కోదండరాం, ఏ-5గా శ్రీనివాస్గౌడ్, ఏ-6గా జూపల్లి, ఏ-7 ఈటెల, ఏ-8గా జితేందర్రెడ్డిలను నిందితులుగా పేర్కొన్నారు. వీరికి అలంపూర్ కోర్టు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్పై రేపు అలంపూర్ కోర్టులో వాదనలు జరగనున్నాయి. దీంతో జేఏసీ నేతలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మహబూబ్నగర్ పోలీస్ కంట్రోల్ రూమ్కు తరలించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment