న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక
హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ సోమవారం ఉదయం ఆత్మహత్య
చేసుకున్నాడు. తీహార్ జైలులో ఉన్న రాంసింగ్ తనకు ఈ కేసులో న్యాయం జరిగదనే
ఉద్దేశంతో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన
నిందితుడైన రాంసింగ్ బస్సు డ్రైవర్. నిందితుడు రాంసింగ్ జైల్ నెంబర్ 3లో
ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తీహార్ జైలు సిబ్బంది తెలియజేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment