Monday, March 11, 2013

. ఢిల్లీ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఆత్మహత్య

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ సోమవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్ జైలులో ఉన్న రాంసింగ్ తనకు ఈ కేసులో న్యాయం జరిగదనే ఉద్దేశంతో సోమవారం ఉదయం 5 గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాంసింగ్ బస్సు డ్రైవర్. నిందితుడు రాంసింగ్ జైల్ నెంబర్ 3లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తీహార్ జైలు సిబ్బంది తెలియజేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...