Monday, February 11, 2013

బిఎస్ ఎన్ ఎల్ వీడియో టెలీఫోన్


హైదరాబాద్, ఫిబ్రవరి 11:  దక్షిణ భారతదేశంలో బిఎస్ ఎన్ ఎల్ వీడియో టెలీఫోన్ సేవలు ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి కేంద్రమంత్రి  కపిల్ సిబల్ నాంపల్లి బిఎస్ ఎన్ ఎల్ కార్యాలయానికి మొదటి కాల్ చేశారు. సిబల్ తో లో కేంద్ర సహాయమంత్రి కిల్లీ కృపారాణి మాట్లాడారు.










No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...