Friday, February 1, 2013

షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కు 225 కోట్ల విరాళాలు

షిర్డీ, ఫిబ్రవరి 1: 2012 సంవత్సరంలో షిర్డిలోని సాయిబాబా షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ కు భక్తులు భారీగా విరాళాలు అందించారు. గత సంవత్సరంలో భక్తులు సమర్పించిన విరాళాలు 225 కోట్ల విరాళాలు నగదు రూపంలోను,  మరో 11 కోట్ల రూపాయల విలువైన బంగారం (36 కేజీలు), 373 కేజీల వెండి, ఇతర లోహాల రూపంలో మొత్తం 275 కోట్లు అందినట్టు సంస్థాన్ కార్యవర్గ అధికారి కిశోర్ మోరే తెలిపారు.  ఇది 2011 సంవత్సరంతో పోల్చితే 20 శాతం అధికమని వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...