షిర్డీ,జనవరి 5: మహారాష్ట్రలోని షిర్డీ సాయినాథుని ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. కేవలం 10 రోజుల్లో రూ.13 కోట్లు కానుకల రూపంలో చేకూరాయని సంస్థాన్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 మధ్య సాయిని దర్శించుకున్న సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ కానుకలు సమర్పించారని తెలిపారు. వీటిలో రూ.35 లక్షల విలువ చేసే బంగారం, వెండి కానుకలు కూడా ఉన్నట్టు చెప్పారు. గతేడాది ఇదే కాలంలో రూ.12.5 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment