వాషింగ్టన్ ,జనవరి 5: అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన ఇండో- అమెరికన్ తులసీ గబార్డ్(31) భగవద్గీతపై ప్రమాణం చేశారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువుగా తులసీ గబార్డ్ రికార్డుకెక్కారు. ప్రతినిధుల సభ సభ్యుల్లో ‘గీత’ పై ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తిగా నిలిచారు. గీతలోని బోధనలు తనకు స్ఫూర్తినిచ్చాయని, సేవకురాలైన నాయకురాలిగా ఎదిగేందుకు దోహదపడ్డాయని, అందుకే దానిపై ప్రమాణం చేశానని చెప్పారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన మరో ఇండో- అమెరికన్ అమీ బెరా(47) కూడా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ బోనర్ వారితో ప్రమాణం చేయించారు. వైద్యుడైన బెరా ఈ సభకు ఎన్నికైన మూడో భారతీయ అమెరికన్.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment