Friday, January 4, 2013

మాజీ ఎమ్మెల్యే నడింపల్లి రాంభద్రరాజు మృతి

కాకినాడ,జనవరి 5:  స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే నడింపల్లి రాంభద్రరాజు (95) శనివారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అల్లవరం మండలం కోడూరుపాడులోని   తన నివాసంలో ఆయన   తుదిశ్వాస విడిచారు. ప్రజాపార్టీ నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమలాపురం నుంచి రాంభద్రరాజు నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...