జైపూర్,జనవరి 19: అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి పార్టీలో ప్రముఖ పదవి దక్కింది. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమితులయ్యారు. ఈ సాయంత్రం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి రాహుల్ పేరును ఏకే ఆంటోని ప్రతిపాదించగా సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాహుల్ నియమాకాన్ని జనార్దన్ ద్వివేది అధికారికంగా వెల్లడించారు. లక్షలాది మంది కార్యకర్తల ఆకాంక్ష మేరకు పార్టీలో రెండో స్థానానికి రాహుల్ ను ఎంపిక చేశామని తెలిపారు. యువనేత నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2014లో రాహుల్ సారథ్యంలో ఎన్నికలకు వెళతామని ద్వివేది అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment