Wednesday, January 16, 2013

హైదరాబాదు తెలుగు లలితకళా తోరణంలో బుధవారం ఉదయం మన బియ్యం పథకం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతగా నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.  మన బియ్యం పథకంలో స్థానికంగా లభించే నాణ్యమైన బియ్యాన్నే రూపాయికి కిలో  చొప్పున రేషన్ దుకాణాల్లో విక్రయిస్తారు. 



No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...