Tuesday, January 15, 2013

మాయావతి తెలం 'గానం '...

న్యూఢిల్లీ , జనవరి 15: పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి  అన్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్‌లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు యుపిని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని తాము తీర్మానం చేశామని చెప్పారు. అలాగే తెలంగాణకు తమ మద్దతు ఉంటుందని,  బిల్లు పెడితే సంపూర్ణ మద్దతిస్తామని అన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...