అహ్మదాబాద్, డిసెంబర్ 28: పాకిస్థాన్తో జరిగిన రెండో టి-ట్వంటీలో భారత్ 11పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ట్వంటీ-20 మ్యాచ్లో ఓటమి పాలైన భారత్ ప్రతీకారం తీర్చుకుని సిరీస్ను సమం చేసింది. భారత్ విసిరిన 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల మాత్రమే చేయగలిగింది. భారత్ బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అశ్విన్, యువరాజ్లకు ఒక్కో వికెట్టు లభించింది. 36 బంతుల్లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్ల తో 72 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, ఈ సిరీస్లో ఆకట్టుకున్న హఫీజ్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment