Friday, December 28, 2012

జాతి ' పరువు ' పోయింది...గుండె బరువు మిగిలింది...

న్యూఢిల్లీ, డిసెంబర్ 29:  దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్‌లో సామూహికంగా అత్యాచారానికి గురైన ప్యారామెడికల్ విద్యార్థిని 13 రోజులపాటు మృత్యువు తో పోరాడి చివరకు కన్ను మూసింది.  ఆమెకు మెరుగైన చికిత్స కోసం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడే చికిత్స పొందుతూ  శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు మృతి చెందింది. 2012 లో బహుశా అత్యంత విషాదకర ఘటన ఇదే కావచ్చు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...