న్యూఢిల్లీ, డిసెంబర్ 29: దక్షిణ ఢిల్లీలోని వసంతవిహార్ ప్రాంతంలో ఈ నెల16 ఆదివారం రాత్రి ఓ ప్రైవేట్ బస్లో సామూహికంగా అత్యాచారానికి గురైన ప్యారామెడికల్ విద్యార్థిని 13 రోజులపాటు మృత్యువు తో పోరాడి చివరకు కన్ను మూసింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం సింగపూర్ లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడే చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 2.15 గంటలకు మృతి చెందింది. 2012 లో బహుశా అత్యంత విషాదకర ఘటన ఇదే కావచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment