తిరుమల, నవంబర్ 6: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా ప్రముఖ సంగీత కళాకారుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ ను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు చేపట్టాలని, 31 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని టీటీడీ విద్యాసంస్థలను ఆధునీకరించాలని కూడా నిర్ణయించింది. యాత్రికుల సౌకర్యార్థం 70 కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నుంచి 145 ఎకరాలు కొనుగోలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో 198 ఏకోపాధ్యాయ పాఠశాలలకు నెలకు 99 వేల రూపాయలను భృతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment