వాషింగ్టన్ ,నవంబర్ 21: ఒబామా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన విశాఖ ఎన్ దేశాయ్ కి చోటు దక్కింది. నేషనల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సర్వీసెస్ బోర్డు సభ్యురాలిగా విశాఖ దేశాయ్ సేవలందించనున్నారు. దేశాయ్ బాంబే యూనివర్సిటిలో చదువుకున్నారు. తన పరిపాలన యంత్రాంగంలో దేశాయ్ కి చోటు కల్పించడం పట్ల తనకు చాలా గర్వంగా ఉందని ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని ఆసియా సొసైటీకి దేశాయ్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment