Wednesday, November 21, 2012

ఒబామ కొలువులో భారత సంతతి మహిళ...

వాషింగ్టన్ ,నవంబర్ 21:  ఒబామా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన విశాఖ ఎన్ దేశాయ్ కి చోటు దక్కింది. నేషనల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సర్వీసెస్ బోర్డు సభ్యురాలిగా విశాఖ దేశాయ్ సేవలందించనున్నారు. దేశాయ్ బాంబే యూనివర్సిటిలో  చదువుకున్నారు. తన పరిపాలన యంత్రాంగంలో దేశాయ్ కి చోటు కల్పించడం పట్ల తనకు చాలా గర్వంగా ఉందని ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికాలోని ఆసియా సొసైటీకి దేశాయ్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...