Friday, November 30, 2012

మాజీ ప్రధాని గుజ్రాల్ కన్నుమూత

న్యూఢిల్లీ, నవంబర్ 30: : మాజీ ప్రధాన మంత్రి ఇంద్రకుమార్ గుజ్రాల్(93)  శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు.    గుజ్రాల్ సోవియట్ యూనియన్‌లో భారత రాయబారిగా పనిచేశారు.  ఇందిరా గాంధీ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా, విపి సింగ్, దేవగౌడ్ ప్రభుత్వాలలో విదేశాంగ మంత్రిగా  ఉన్నారు. 1997-98 మధ్య కాలంలో  గుజ్రాల్ 12వ ప్రధాన మంత్రిగా పని చేశారు. రాజ్యసభ నుండి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో గుజ్రాల్ రెండోవారు. ఆయన కంటే ముందు హెచ్‌డి దేవేగౌడ రాజ్యసభ నుండి ప్రధాని గా పని చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...