న్యూఢిల్లీ, నవంబర్ 15: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులను మార్చబోమని కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు గులాంనబీ స్పష్టం చేశారు. కిరణ్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ఢిల్లీ వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని అసదుద్దీన్ తనతో అన్నారని ఆజాద్ తెలిపారు. తమది సెక్యులర్ పార్టీ అని ఆజాద్ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment