పారిస్,అక్టోబర్ 27: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ షెంక్ (జర్మనీ)పై 21-19, 21-8తో విజయం సాధించింది. ఈ టోర్నీలో 2009లో క్వార్టర్ ఫైనల్ చేరిన సైనా 2011 లో మాత్రం రెండో రౌండ్లోనే ఓడిపోయింది. 2007, 2008, 2010లలో ఆమె ఈ టోర్నీలో పాల్గొనలేదు.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో నాలుగో సీడ్ జూలియన్ షెంక్ (జర్మనీ)పై 21-19, 21-8తో విజయం సాధించింది. ఈ టోర్నీలో 2009లో క్వార్టర్ ఫైనల్ చేరిన సైనా 2011 లో మాత్రం రెండో రౌండ్లోనే ఓడిపోయింది. 2007, 2008, 2010లలో ఆమె ఈ టోర్నీలో పాల్గొనలేదు.
No comments:
Post a Comment