Tuesday, October 30, 2012

డిసెంబర్లో భారత్-పాక్ సీరీస్

న్యూఢిల్లీ,అక్టోబర్ 30: భారత్-పాక్  జట్ల మధ్య భారత్ వేదికగా సిరీస్ నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కు కేంద్ర హోంశాఖ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 22 న పాకిస్తాన్ జట్టు భారత్ రానుంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఇరుజట్లు 3 వన్డేలు, 2 టీ 20 మ్యాచ్ ల్లో తలపడనున్నాయి.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...