న్యూఢిల్లీ,అక్టోబర్ 30: భారత్-పాక్ జట్ల మధ్య భారత్ వేదికగా సిరీస్ నిర్వహించేందుకు భారత క్రికెట్ బోర్డు కు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 22 న పాకిస్తాన్ జట్టు భారత్ రానుంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్, అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో ఇరుజట్లు 3 వన్డేలు, 2 టీ 20 మ్యాచ్ ల్లో తలపడనున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment