న్యూఢిల్లీ,ఏప్రిల్ 28: ఆయుధ డీలరు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకున్న కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కన్వల్ జీత్ అరోరా తీర్పు చెప్పారు. 2001లో తెహెల్కా డాట్ కామ్ న్యూస్ పోర్టల్ ‘ఆపరేషన్ వెస్టెండ్’ పేరుతో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్లో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ లక్ష్మణ్ దొరికిపోయారు. ఈకేసులో ఆయనను దోషిగా నిర్దారించిన కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment